సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్ గారు అందజేశారు.
బీసీ ఆమరణ నిరాహార దీక్ష – ముగింపు
బీసీ ఆమరణ నిరాహార దీక్ష - ముగింపు . 42 శాతం బీసీ రిజర్వేషన్ల పై 9వ రోజుకు చేరిన బీసీ నాయకులు అమర నిరాహార దీక్ష...
Read more