శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న చేవెళ్ల ఎం.పీ రంజిత్ రెడ్డి గారు,బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి ,రంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, రాజేష్ యాదగిరి మరియు ఇతరులుొ
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more