ఈ రోజు ఏబి తండాలో గ్రామ పంచాయతీ లో గుగులోతు బద్రు నాయక్ కుతురు వివాహ వేడుకకు హజరై,నూతన వదూవరులను ఆశీర్వదించిన,పర్వతగిరి మండల బీఆర్ యస్ పార్టీ యాస్ స్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో హీరాలాల్, బాలు,రాజు,నాగేశ్వర్,బాలు, దేవా.పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more