జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లవ కుమార్ మిత్రమండలి ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాధష్ మహేష్,నరేష్, మండలి సభ్యుడు మీసం లవకుమర్,రాజేష్,జాదవ్,అజారుద్దీన్, కార్తిక్, భాస్కర్, రాజ,దీపక్,బాలాజీ, యుగెoదార్, రాహుల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఆమరణ నిరాహార దీక్ష – ముగింపు
బీసీ ఆమరణ నిరాహార దీక్ష - ముగింపు . 42 శాతం బీసీ రిజర్వేషన్ల పై 9వ రోజుకు చేరిన బీసీ నాయకులు అమర నిరాహార దీక్ష...
Read more