హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కేసిఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.
బీసీ ఆమరణ నిరాహార దీక్ష – ముగింపు
బీసీ ఆమరణ నిరాహార దీక్ష - ముగింపు . 42 శాతం బీసీ రిజర్వేషన్ల పై 9వ రోజుకు చేరిన బీసీ నాయకులు అమర నిరాహార దీక్ష...
Read more