దుబ్బాక : దుబ్బాక పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపనలు చేసిన అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందచేసిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more