సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా సిటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
బీసీ ఆమరణ నిరాహార దీక్ష – ముగింపు
బీసీ ఆమరణ నిరాహార దీక్ష - ముగింపు . 42 శాతం బీసీ రిజర్వేషన్ల పై 9వ రోజుకు చేరిన బీసీ నాయకులు అమర నిరాహార దీక్ష...
Read more