ప్రగతి భవన్ : కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం
బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల ఎప్పుడు? వకుళాభరణం కృష్ణమోహన్ కులగణన తో బీసీల బంగారు బాట -జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సంపూర్ణంగా{100%}...
Read more