హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు..వారితో పాటు అతిథులుగా ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్ గార్లు మరియు ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more